Friday, 18 September 2026 11:55:24 AM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

ఎన్నికను అడ్డుకోవడం అప్రజాస్వామికం ప్రజాస్వామ్య బద్దంగా జరగనున్న ఎన్నికలను అడ్డుకోవడం నియంత పాలనకు నిదర్శనం బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా

Date : 20 November 2024 06:28 PM Views : 750

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో సింగరేణి సంస్థలోని సింగరేణి టిప్పర్స్ అండ్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎన్నికను నిర్వహించకుండా ఆప్రజాస్వామ్యంగా అడ్డుకుంటున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ఆరోపించారు.ఈసంఘం నాయకులను రెండు వర్గాలుగా విడగొట్టి 8నెలలుగా వారి వద్దకు తిప్పుకుంటూ ఎన్నికలు నిర్వహించకుండా వారి మీద అధికారం పెత్తనం చెలాయిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నారని.దీంతో ఈఅంశాన్ని కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్,టిపిసిసి సభ్యులు జేబీ.శౌరీ ని ఇరువర్గాల వారు కలిసి వారి సమస్యను వివరించగా ఇరువర్గాల వారితో సంప్రదింపులు జరిపి సామరస్య పూర్వకంగా ఎన్నికలు జరిపేందుకు ఒక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.ఈ క్రమంలో ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్.సి వెరిఫికేషన్ నిర్వహించారని వివరించారు.14,15 తేదీల్లో నామినేషన్లు దాఖలు చేయడం,18వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ జరిగిందన్నారు.గురువారం స్థానిక సిఇఆర్ క్లబ్ లో ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకొన్నారని.న్యాయవాదులుగా ఈఎన్నికల పర్యవేక్షకులుగా వెళ్ళిన నన్ను,మారపాక రమేష్ లను సిఈఆర్ క్లబ్ లో ఎన్నికల కోసం ఏర్పాట్లు చేసుకోనగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి చుంచుపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలిపారు.ఎన్నికలు నిర్వహించడం ఏవిధంగా చట్టవ్యతిరేక కార్యక్రమం అవుతుందో తెలపాలని ప్రశ్నించారు?.పారదర్శకంగా జరగాల్సిన ఎన్నికను అడ్డుకోవడం నియంత వైఖరికి నిదర్శనమన్నారు.పొట్టచేత పట్టుకొని బ్రతుకుతెరువు కోసం ఈనియోజకవర్గానికి వచ్చిన నాయకులు నియంతలా వ్యవహరిస్తు వారి ఉనికికోసం ఇరు వర్గాల వారిని బానిసలుగా తమ వద్దే పడి ఉండాలని ఒక అధికార దర్పంతో ప్రయత్నిస్తున్నారని,ఎమ్మెల్యే గారు ఆయన ప్రధాన అనుచరుడు చేసే నియంత పనులని కొత్తగూడెం ప్రజలు గమనిస్తున్నారని,ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం వాటిల్లేలా ఎలక్షన్లు జరగనీయకుండా అడ్డుకున్న వారికి ఖచ్చితంగా ప్రజాస్వామ్య బద్దంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు.ఇటువంటివి ఒక లాయర్ గా ఈ విషయాన్ని న్యాయస్థానంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. అరెస్ట్ అయిన వారిలో బరిలో ఉన్న ఇద్దరు సహా అసోసియేషన్ సభ్యులు బూర్గుల అనీల్ కుమార్,తానంగి రవికుమార్,మైల చైతన్య పెండ్యాల శ్రీనివాస్ దువ్వ సంపత్ కుమార్ కాంటాత్మక ముఖేష్ సారా మహేందర్ కోలా నాగవర్మ లు వున్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :