Thursday, 17 September 2026 02:21:25 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

అకాల వర్షానికి అపార నష్టం, చేతికొచ్చిన పంట వర్షార్పణం

Date : 05 October 2025 06:43 PM Views : 433

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలంలో బోజాతండా పంచాయతీ పరిషత్ ప్రాంతాల్లో వెనుక తండా పాపకొల్లు రైతుల పంట పొలాలు సుమారుగా 100 నుండి 150 ఎకరాలు నిన్న వచ్చినా అకాల వర్షానికి అపార నష్టం వాటిల్లింది చేతికి వచ్చిన పత్తి పంట వరద ముంచేసింది.పత్తి పంట చేతికి వచ్చే సమయానికి రైతులు సుమారుగా ఎకరానికి పత్తి కి 50 నుండి 60,000 పెట్టుబడి పెట్టి పంట చేతికొచ్చే సమయానికి వర్షానికి కొట్టక పోయి రైతుల్ని తీవ్రంగా నష్టపరిచింది ఈ పంటలను గ్రామ రైతులతో కలిసి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి యాసా నరేష్ పరిశీలించి నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని తక్షణమే అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయాలని ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గతంలో ఎప్పుడు 30 సంవత్సరాల కాలం నుండి ఇంతవరకు ఈ వరదలు ఎప్పుడు రాలేదని ఈ వర్షం రైతుల జీవితాల్లో విషాదాన్ని మిగిల్చిందని అయినా అన్నారు పెట్టిన పెట్టుబడి చేతికొచ్చే సమయానికి వర్షం వచ్చి మొత్తం పంటను కొట్టుకుపోయిందని అలాగే చేలలోనే ఉన్నటువంటి తైవాన్ పంపులు మందు కట్టలు మోటర్లు పైపులు కొట్టుకుపోయాయని ఈ వరదకు రైతుల బరి గుడ్లు రెండు చనిపోయాయని ఆయన అన్నారు కావున నియోజకవర్గ ఎమ్మెల్యే కొట్టుకుపోయిన పంటలను పరిశీలించాలని ప్రభుత్వం నుండి రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రైతులు ధర్మసత్ రాంబాబు ధర్మ మాలోత్ స్వామి జాటోత్ బాలు ధర్మసత్ వెంకట్రావు పంటలు కొట్టుకుపోయిన రైతులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :