Sunday, 02 August 2026 01:12:17 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్ పిట్ కమిటి సమావేశంలో మిర్యాల రంగయ్య.

Date : 06 July 2026 05:03 PM Views : 165

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : హాస్పిటల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ఎఐటీయూసీ. కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్‌లో సోమవారం ఎఐటీయూసీ పిట్ సమావేశం పిట్ కార్యదర్శి అనంతలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ఎఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య, ముఖ్య అతిథిగా హాజరై.ఈ సందర్భంగా మాట్లాడుతూ, హాస్పిటల్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను సిఎంఓ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, ఆసుపత్రిలో మెరుగైన పనివాతావరణం కల్పించడమే ఎఐటియుసి లక్ష్యమని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల ప్రభావంతో సింగరేణిపై పడుతున్న ఆర్థిక భారం, సంస్థ ఎదుర్కొంటున్న నష్టాలపై ఆయన వివరించారు. సింగరేణి పరిరక్షణకు కార్మికులంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.సమావేశంలో హాస్పిటల్‌లో విధులు నిర్వహిస్తున్న నర్సులకు అదనపు వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా విస్తృతంగా చర్చించి, వాటి పరిష్కారం కోసం యాజమాన్యంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో కార్పొరేట్ ఉపాధ్యక్షులు కిష్టాఫర్ ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :