Thursday, 02 July 2026 05:25:33 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రగతి మైదాన్ పీఎం విశ్వకర్మ యోజన

Date : 20 September 2024 05:55 PM Views : 576

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ప్రగతి మైదాన్ పీఎం విశ్వకర్మ యోజన మొదటి సంవత్సరం దిగ్విజయంగా ముగించుకున్న సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా మహారాష్ట్రలో వార్ధా లో జరిగిన కార్యక్రమంలో ట్రైనింగ్ పొందిన లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ వారి చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. ఈరోజు కొత్తగూడెం ట్రైనింగ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పీఎం విశ్వకర్మ యోజన సంవత్సరం పూర్తిచేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన మహారాష్ట్ర వార్ధా నుండి పీఎం విశ్వకర్మ యోజన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని ట్రైనింగ్ సెంటర్ లో వర్థ లైవ్ ద్వారా వీక్షించడం జరిగింది. ఈరోజు పీఎం విశ్వకర్మ యోజన ట్రైనింగ్ పొందిన లబ్ధిదారులకి SBI మేనేజర్ శ్రీకాంత్, పీఎం విశ్వకర్మ యోజన జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ చేతుల మీదుగా చెక్కుల అందజేశారు.

పీఎం విశ్వకర్మ యోజన జిల్లా స్టీరింగ్ కమిటీ మెంబర్ ఆకుల నాగేశ్వరరావు గౌడ్ మాట్లాడుతూ పి ఎం విశ్వకర్మ ఆధునిక ఉపకారణ లో నైపుణ్యం అభివృద్ధికి మార్గం తెలుస్తుంది. నైపుణ్యంతో దేశం యొక్క నవనిర్మాణ కల్పన నరేంద్ర మోడీ సంకల్పం అని తెలియజేశారు గత ప్రభుత్వాలు ఏనాడు దేశంలో కులవృత్తులను పట్టించుకున్నా పాపాన లేదు ఈనాడు నరేంద్ర మోడీ 10 సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలకు చేయూత ఇస్తూ దేశంలో పేదవాడు ఆర్థికంగా ఎదగడం కోసం ఈనాడు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా చేయుత ఇస్తుంది. 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు వెనకబడిన వర్గాలకు న్యాయం జరగలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ,ఎన్ ఎస్ డి ఇ విజయ్ కుమార్ ,లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్సిబా, దేవి యూనియన్ బ్యాంక్ , ఎస్బిఐ, ఐ బి ఓ బ్యాంక్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :