Thursday, 17 September 2026 02:52:48 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

సబ్సిడీ కొరకు దరఖాస్తు చేసుకున్న రైతుల పొలాలను సందర్శించిన ఉద్యానవన శాఖ అధికారులు

Date : 15 September 2025 07:27 PM Views : 1007

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ భద్రాద్రి కొత్తగూడెం. ఉద్యాన శాఖ ద్వారా బొప్పాయి తోటలకు రూ.12,000/- ప్రోత్సహం అందిస్తుంది దానికోసం మండలంలోని కొంతమంది రైతులు దరఖాస్తు చేసుకోగా వారి పొలాలను పరిశీలించిన అధికారులు ఉద్యాన శాఖ ద్వారా బొప్పాయి తోటలకు MIDH పథకం ద్వారా 40% సబ్సిడీ ఎకరానికి రూ.12000/- అందజేయబడుతుందని ఈరోజు జిల్లా ఉద్యాన మరియు పట్టుపరిశ్రమ శాఖ అధికారి జంగ కిశోర్ జూలూరుపాడు మరియు సుజాతనగర్ మండలాలోని రైతులు సబ్సిడీ కొరకు ధరఖాస్తు చేసుకున్న వారి పొలాలను క్షేత్ర సందర్శన చేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ 1.8 X 1.8 Mt దూరంలో నాటుకున్నట్లైతే ఎకరానికి 1234 మొక్కలు అవసరమవుతాయి. పంటకాలం 9 నెలలలో కోత ప్రారంభమై 18 నెలలు వరకు ఉంటుంది. దిగుబడి 30 టన్నులు ఒక ఎకరానికి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం రూ.12/- Kg , మొత్తం ఆదాయం రూ.360000/- నికర ఆదాయం రూ.260000/-, కావున ఆసక్తి కలిగిన రైతు సోదరులు సంబందిత ఉద్యాన అధికారులకు సంబందిత దస్త్రాలు, ధరఖాస్తులు సమర్పించవలసినదిగా కోరడమైనది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :