Wednesday, 16 September 2026 02:48:22 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

ప్రపంచానికి వెలుగును చూపింది తెలుగు భాష. ఆంగ్ల విద్యతో పాటు తెలుగును కచ్చితంగా ప్రతి పాఠశాలలో బోధించాలి.

Date : 06 January 2026 07:22 PM Views : 311

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుంటూరు లో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం.నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ,ఆంధ్ర ప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మాస్కో డాక్టర్ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో 2026 జనవరి 3, 4, 5 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు తెలంగాణ రాష్ట్రం లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణ పరిధిలో గల రామవరం ప్రాంత నివాసులు అభ్యుదయ సామాజిక కవులు తూముల శ్రీనివాస్, మహమ్మద్ ముస్తఫా, సయ్యద్ అబ్దుల్ నజీర్ లు , 6 వ తేదీ న శ్రీ జాషువా శ్రీ కరుణ శ్రీ వేదికపై తెలుగు తల్లికి సహస్ర కవిత నీరాజనం కవి సమ్మేళనంలో గజల్ కవి గజల్ రాజేష్, డాక్టర్ ఎస్ ఆర్ఎస్ కొల్లూరి, కలిమి సంచాలకులుగా నిర్వాహన సారధ్యంలో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొని సబికుల కరతాల ధ్వనుల మధ్యన ప్రశంసలు అందుకోవడం జరిగినది, ఐదవ తేదీ చివరి రోజు అయిన సోమవారం మధ్యాహ్న 12 గంటలకు గజల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన అభినందన సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్. కు గర్వకారణమని,ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా తన భుజస్కందాలపై వేసుకొని నిర్వహిస్తూ ఈ ప్రపంచ తెలుగు మహాసభలకు 40 దేశాల నుండి తెలుగువారు పాల్గొనడం అభినందనీయమని ఆంగ్ల మాధ్యమాలు ఎన్ని ఉన్నా తెలుగు కున్న గొప్పతనం గౌరవం ఎవరు తగ్గించలేరని చంద్రబాబు నాయుడు అన్నారు, దేశభాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయ లు అన్నమాట వాస్తవమని పర భాష పాలకులుఈ ప్రాంతాలను పాలించిన తెలుగు పై ఎలాంటి ప్రభావం పడలేదని తెలుగు నిరంతరం వెలుగుతూనే ఉంటుందని అన్నమయ్య, నన్నయ్య, తిక్కన, పోతున్న, ఎర్ర ప్రగడ, శ్రీ నాథుడు, కవి సార్వభౌములతో పాటు గిడుగు రామ్మూర్తి లాంటి మహానుభావులు తెలుగును బ్రతికించడం కోసం తెలుగు విలువలను పెంచడం కోసం ఎంతగానో శ్రమించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభిమానించారు, ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలో కూడా తెలుగు వ్యాకరణం నేర్పించడం కోసం ఆదేశాలు జారీ చేస్తానంటూ వారన్నారు సంగీత కళాశాలలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు, ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణంలో మూడు రోజులపాటు యువ ఆవదనులచే ఆవధానాలు, వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులచే తెలుగు వైభవ సాంస్కృతిక ప్రదర్శనలు, హరికథ, బుర్రకథ, పద్య నాటకం, సాంఘిక నాటకం, జానపద కార్యక్రమాలు, శాస్త్రీయ లలిత సంగీతం, చలనచిత్ర సంగీతం, కూచిపూడి ఆంధ్ర నాట్యం, చలనచిత్ర నటులచే హాస్య కదంబరం, సాహితీ సదస్సులు, వీధి నాటకాలు కవి సమ్మేళనాలు, సంచార జాతుల కళాకారుల కార్యక్రమాలు, ఆంధ్ర వైభవ పురాతన నాణేల ప్రదర్శన, తెలుగు కార్టూన్ల ప్రదర్శన, ఆంధ్ర వైభవ చిత్రలేఖన ప్రదర్శనలు, లఘు చలనచిత్ర ప్రదర్శనలు, తప్పెటగుళ్లు, కోలాటాలు, పద్య శతక సామూహిక పట్టణం, ఆంధ్ర వంటకాలు, పిండి వంటలు, తెలుగు వెలుగు శిల్పారామం, తోలుబొమ్మలాట, బొమ్మలాట, శ్రీ రసరాజు రచించిన డాక్టర్ గజల్ శ్రీనివాస్ రూపొందించిన తెలుగు తోరణం క్షేత్ర దర్శని ప్రత్యేక నృత్య రూపకములు, ఇత్త్యధి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా మూడు రోజులు ఎలాంటి కవులు కళాకారుల చేతి అంగరంగ వైభవంగా జరగడం ఆనందోత్సవాలతో నిర్వహించడం అభినందనీయం అని చంద్రబాబు నాయుడు అన్నారు, ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, అశోక్ గజపతిరాజు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగినది

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :