Sunday, 02 August 2026 01:12:37 AM
# సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్: ₹52,100 నగదు, బైకులు, ఫోన్లు స్వాధీనం. # ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో స్కార్ఫ్ డే # సుజాత నగర్, బాలాజి నగర్ ల్లో వీధి కుక్కల బెడత. # జెన్‌కోను వేలంపాటలో పాల్గొనకుండా అడ్డుకోండి – పీకే–2 డీప్ సైడ్ బ్లాక్‌ను సింగరేణికే కేటాయించండి. # నూతన జీఎం (పర్సనల్ ఐ ఆర్ & పీఎం) కిరణ్ కుమార్‌కు జిఎం(పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ఆర్)అజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎఐటీయూసీ నాయకులు. # భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # తిరుమలాయపాలెం మండల బూత్ కమిటీల సమావేశం.పాలేరు నియోజకవర్గ SIR కోఆర్డినేటర్ నాగాసీతారాములు, ERO రవికుమార్. # 40 ఏళ్ల సుదీర్ఘ ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం. # ప్రజా సమస్యలపై ప్రశ్నించిన నాయకులపై అక్రమ కేసులు, బిఆర్ఎస్ పార్టీ మండలఅధ్యక్షులు చాపలమడుగు రాంమూర్తి . # 50 అడుగులకు చేరిన భద్రాచలం గోదావరి. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్. # సారపాక,రెడ్డిపాలెం, తూర్పాక,దుమ్ముగూడెం ప్రధాన రహదారులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # తాటి సురేష్ కుమార్ పదవీ విరమణ సందర్భంగా, కోమరి కృష్ణ సన్మానం. # భద్రాచల పుణ్యక్షేత్ర ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # మేరా యువ భారత్, భద్రాద్రి కొత్తగూడెం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే అంశం మీద ఘనంగా ముగిసిన 8 రకాల జిల్లాస్థాయి పోటీలు. # ఏజెన్సీ ప్రాంతాల వికాసానికి సమగ్ర కృషి. మౌలిక వసతులు, రవాణా మెరుగుదపై ప్రత్యేక ద్రుష్టి.కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు. # మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, భద్రాద్రి కొత్తగూడెం. # గోదావరి వరద పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. # 16వ డివిజన్లో నూతన కాలువ నిర్మాణ పనులు ప్రారంభం.కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించిన 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ. # పదవీ విరమణ పొందిన ఇద్దరు పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఘన సన్మానం. # కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై సమరశంఖం పూరించాలి.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

వివేకవర్ధని డిగ్రీ & పిజి కళాశాలలో వనమహోత్సావం.

Date : 11 July 2026 07:34 PM Views : 127

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివేకవర్ధని డిగ్రీ &పిజి కళాశాలలో వనమహోత్సావం.మొక్కలు నాటే కార్యక్రమం N.S.S మరియు బాటనీ డిపార్ట్మెంట్ అధ్వర్యం లోస్థానిక లక్ష్మీదేవిపల్లిలోని వివేకవర్ధని డిగ్రీ &పిజి కళాశాలలో శనివారం నాడు. కలశాల ప్రాంగణంలో మరియు చుట్టు ప్రక్కల పరిసరాలలో ఎన్.ఎస్.ఎస్ మరియు బాటనీ డిపార్ట్మెంట్ ఆర్యధ్యంలో మొక్కలు నాటే కార్య క్రమన్ని కళాశాల చైర్మన్ M.V. చౌదరి ప్రారంబించారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశిం M.V. చౌదరి మాట్లాడు ప్రతి ఒక్కరు ఎదో ఒక్క మొక్కను నాటిలాని, చెట్ల స్వచ్ఛమైన గాలి ఎంతో ప్రయోజనకరం అని, మొక్కల నుంచి తయారు బేసిన అయుర్వేద వైద్యం ఎన్నో జబ్బులను నయం చేస్తుందని, మొక్కలు పెరిగిన తరువాత చెట్టు యొక్క ప్రతి భాగం ఎంతో ఉపయోగకరంగ ఉంటుందని. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మొక్కల ప్రాముఖ్యతను ను వివరించారు.ఈ కార్యక్రమంలో జ్ఞానోదయ విద్యాసంస్థల మేనేజింగ్ డైరక్టర్ ప్రణవ్ కృష్ణ కళాశాల ప్రిన్సిపల్ Ch.సతీష్, డీన్ సాయి క్రిష్ణా, NSS ప్రోగ్రామ్ అధికారి A.మల్లేష్, అకడమిక్ డైరెక్టర్ కిరణ్, బాటనీ అధ్యాపక బృందం శ్రీధర్ , సుధకర్, సతీష్ మరియు NSS వాలంటీర్లు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :