తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : వివేకవర్ధని డిగ్రీ &పిజి కళాశాలలో వనమహోత్సావం.మొక్కలు నాటే కార్యక్రమం N.S.S మరియు బాటనీ డిపార్ట్మెంట్ అధ్వర్యం లోస్థానిక లక్ష్మీదేవిపల్లిలోని వివేకవర్ధని డిగ్రీ &పిజి కళాశాలలో శనివారం నాడు. కలశాల ప్రాంగణంలో మరియు చుట్టు ప్రక్కల పరిసరాలలో ఎన్.ఎస్.ఎస్ మరియు బాటనీ డిపార్ట్మెంట్ ఆర్యధ్యంలో మొక్కలు నాటే కార్య క్రమన్ని కళాశాల చైర్మన్ M.V. చౌదరి ప్రారంబించారు. ఈ కార్యక్రమన్ని ఉద్దేశిం M.V. చౌదరి మాట్లాడు ప్రతి ఒక్కరు ఎదో ఒక్క మొక్కను నాటిలాని, చెట్ల స్వచ్ఛమైన గాలి ఎంతో ప్రయోజనకరం అని, మొక్కల నుంచి తయారు బేసిన అయుర్వేద వైద్యం ఎన్నో జబ్బులను నయం చేస్తుందని, మొక్కలు పెరిగిన తరువాత చెట్టు యొక్క ప్రతి భాగం ఎంతో ఉపయోగకరంగ ఉంటుందని. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మొక్కల ప్రాముఖ్యతను ను వివరించారు.ఈ కార్యక్రమంలో జ్ఞానోదయ విద్యాసంస్థల మేనేజింగ్ డైరక్టర్ ప్రణవ్ కృష్ణ కళాశాల ప్రిన్సిపల్ Ch.సతీష్, డీన్ సాయి క్రిష్ణా, NSS ప్రోగ్రామ్ అధికారి A.మల్లేష్, అకడమిక్ డైరెక్టర్ కిరణ్, బాటనీ అధ్యాపక బృందం శ్రీధర్ , సుధకర్, సతీష్ మరియు NSS వాలంటీర్లు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ