Wednesday, 16 September 2026 04:09:13 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

సీ.ఏచ్.సీ లో వైద్యుల,సిబ్బంది కొరత తీర్చాలి.. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు

Date : 17 October 2024 07:26 PM Views : 437

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సీ.ఏచ్.సీ లో వైద్యుల,సిబ్బంది కొరత తీర్చాలి.. సి-ఎఆర్ఏం,డిజిటల్ ఎక్సెరే మిషన్ లు ఏర్పాటు చేయాలి.. అంబులెన్స్ సదుపాయం కల్పించాలి.. పాల్వంచ పట్టణ పరిధిలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు వైద్యుల,సిబ్బంది కొరత తీర్చాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం పార్టీ శ్రేణులతో కలిసి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆరోగ్య కేంద్రంలో సి-ఎఆర్ఏం మిషన్,డిజిటల్ ఎక్సెరే మిషన్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగి ఎముకల సమస్య వస్తే ప్రైవేట్ లో పరీక్షలు చేపించుకునే ఆర్థిక స్థోమత లేక ప్రజలు ఆర్దిక ఇబ్బందులు పడుతున్నారని,అదేవిదంగా సరిపడ వైద్యులు లేక ఉన్న వైద్యులు సమయానికి రాక రోగులు గంటల తరబడి ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారని,రోజుకు 600 మందికి పైగా ఔట్ పేషెంట్లు వచ్చే ఆసుపత్రికి కేవలం 50 బెడ్లు మాత్రమే ఉండటం వల్ల భద్రాచలం,కొత్తగూడెం లకు పంపాల్సి వస్తుందని,ఫ్రీజర్ బాక్స్ ల సదుపాయం కల్పించాలని,లక్ష ముపై వేల జనాభా ఉన్న పాల్వంచలో ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ సదుపాయం లేకపోవడంతో అత్యవసర సేవలకు ఆసుపత్రికి రావాలన్నా,ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్న నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించి చేతులు దులుపుకొకుండా సరిపడా సిబ్బందిని నియమించాలని,మందుల కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి వైద్యుల,సిబ్బంది కొరతను,తీర్చి అంబులెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు. ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్, టంగు శ్రీనివాస్ ,కటికల రంజిత్, నాగరాజు, రమేష్, రాము తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :