తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆగస్టు 12(( తెలుగు వెలుగు ) : బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి ఆదేశాలతో, మహిళా మోర్చా ఆధ్వర్యంలో మహబూబాబాద్ లో సోమవారం హర్ ఘర్ తిరంగా స్కూటీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎలమంచిల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బానోతు విజయలక్ష్మి పాల్గొన్నారు.ప్రధాని మోడీ నాయకత్వం లో బీజేపీ మహిళల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమే చెప్పారు.హర్ ఘర్ తిరంగా కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ