Thursday, 14 May 2026 01:01:53 AM
# అశ్వారావుపేటకు హార్టికల్చర్ కళాశాల తీసుకొచ్చిన ఎమ్మెల్యే జారె. # అన్నపురెడ్డిపల్లి చెరువు వద్ద పేకాట శిబిరంపై పోలీసుల దాడిలో నలుగురు అరెస్ట్. # బి ఆర్ ఎస్ కమిటి ఆధ్వర్యంలో ఆందోళన చేసిన మండల ఉపాధ్యక్షులు మద్దిరాల చిన్న పిచ్చయ్య. # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే జారె. # సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించిన టేకులపల్లి ఎస్సై జుబేదా బేగం. # కలెక్టర్ చేతుల మీదుగా బ్యాటరీ వీల్ చైర్ పంపిణీ. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లాలో లాడ్జిలను నడిపించే యాజమాన్యాలు నిబంధనలను కచ్చితంగా పాటించాలి. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # ఎన్సీసీ క్యాడెట్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు. # కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకం వల్ల అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఎమ్మెల్యే జారె. # అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె. # జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పర్సనల్ మేనేజర్ తిరుపతి నీ సన్మానించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. # పుల్లాయిగూడెం శ్రీసీతారామాంజనేయస్వామి ఆలయ పూజలో పాల్గొన్న టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు . # రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం గుండుగులపల్లి కార్యక్రమంలో వివరించిన ఎమ్మెల్యే జారె. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్. # విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్‌లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఆసుపత్రులు,డయాగ్నస్టిక్ సెంటర్లకు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : జిల్లా కలెక్టర్ అంకిత్. # తమిళనాడు గవర్నర్ వ్యవహారం హాస్యాస్పదం. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

కొత్తగూడెం డివిజన్ పరిధిలో ని వినాయక మండపల కమిటీ వారికి దిశా నిర్దేశలు జారీ చేసిన కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్

Date : 16 August 2025 07:19 PM Views : 757

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కోత్తగూడెం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వినాయక మండపల కమిటీ వారిని నేడు 1 వ పట్టణ పోలీసులు స్టేషన్ కి ఆహ్వానించిన డీఎస్పీ అబ్దుల్ రెహమాన్.. డీఎస్పీ మాట్లాడుతూ....ఈ 27 న వినాయక చవితి పండగ ఉన్నందున ముందస్తుగా వాడ వాడ లో పెట్టె వినాయకుడి మండలను, మండపం పెట్టడనికి తీసుకోవాల్సిన తాగు జాగ్రత్తలు, అనుమతులను, మండపల వద్ద పాటించే నియమ నిబంధాలను కమిటీ వారికీ తెలియచేసారు. మండపాలు రోడ్ ఆక్రమించి పెట్టవద్దని, మండపాల వద్ద సౌండ్ ని పూజ సమయం లో మాత్రమే తక్కువ శబ్దం వచ్చే విదంగా చూడాలి, మండపల వద్ద డి జె సౌండ్ సిస్టం గనీ మద్యం సేవించడం గని, మండపల వద్ద ఎటువంటి అల్లర్లు జరిగిన, అవంచినియా సంఘటనలు జరిగిన కమిటీ వారిదే పూర్తి బాధ్యత వహించాలి. వారి పై చట్ట పరమైన చర్యలు కూడా తీసుకోవాల్సివుంటుంది. వినాయకుడి ఊరేగింపు లో మద్యం సేవించి డి జె సౌండ్ బాక్స్ లతో నృత్యాలు చేస్తూ ట్రాఫిక్ నియమ నిభందనాలు పాటించక పోయిన కమిటీ బాధ్యత వహించాలి. మండపాల వద్ద ఎవరో ఒకరు ఉండాలి. Fire accidents జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భక్తి శ్రద్దలతో నవరాత్రులు జరుపకోవాలి. ముందస్తుగా ఏ రోజు నిమజ్జనం చేస్తారో తెలియజేయాలి. దాని వాళ్ళ నిమజ్జనం ప్రాంతం లో సరైన బందోబస్త్ నిర్వహించడం జరుగుతుంది. ఏదేని గొడవ జరిగే అవకాశం ఉంటే Dial 100 కి కాల్ చేయండి. గొడవలు జరగకుండా నిర్వాహకులు చూసుకోవాలి. నిమజ్జనం రోజున క్రాకర్స్ ని ఉపయోగించారాదు. దాని వాళ్ళ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలా చేస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటాము. ఈ కార్యక్రమం లో 1 వ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, 3 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్ , చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్. వి. వెంకటేశ్వర్లు, ఎస్ ఐ రమణారెడ్డి, SI రవి, ఎస్ ఐ రాకేష్, ఎస్ ఐ విజయ, ఎస్ ఐ బేగ్ పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :