Thursday, 02 July 2026 07:06:12 AM
# సింగరేణి గడ్డ మరోసారి పోరాటాల గడ్డగా మారింది. జేఏసీ ఆధ్వర్యంలో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి విజయవంతం.వేలాది కార్మికులతో మార్మోగిన డిమాండ్ల డే. # నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యం తగదు.కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కల్యాణ లక్ష్మి, షాదిముబారక్ పథకాలు పేద కుటుంబాలకు కొండంత అండ. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకం ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తాం: జిల్లా కలెక్టర్ అంకిత్. # జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ ఆధ్వర్యంలో పదవీ విరమణ పొందిన వైద్య సిబ్బందికి సన్మానం. # కార్మికుల న్యాయమైన వేతన హక్కులను కాలరాయొద్దు – 12వ వేతన కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి. # వట్టికొండ రజిని జయంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు, బట్టల పంపిణీ. # నూతన జిల్లా పోలీస్ కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని గడువులోపు పూర్తి చేయాలి : రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుధర్శన్ రెడ్డి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలక బృందం సందర్శించింది. # ప్రజలకు నిర్విరామంగా సేవలందించిన ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం: జిల్లా కలెక్టర్ అంకిత్. # ఓటర్ల జాబితా సవరణలో బిఎల్ఏల పాత్ర కీలకం. బిఎల్ఏల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం.అరెస్టు చేసిన కూనంనేనిని, ఇతర నేతలను భేషరతుగా విడుదల చేయాలి. # వామపక్ష నాయకుల అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం. సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # ఇండ్లు లేని పేదల పక్షాన సమిష్టిగా పోరాడుదాం.సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు. # మొహరం పండుగ త్యాగానికి, సేవకు నిదర్శనం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # తల్లిదండ్రుల మందలించడంతో మనస్తాపం చెంది కొడుకు ఆత్మహత్య. # పద్ధతి మార్చుకోండి లేదంటే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు రౌడీషీటర్లకు డీఎస్పీ అరుణ్ కుమార్ కౌన్సిలింగ్. # ​ బైక్ అదుపుతప్పి కరెంట్ పోల్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో సమ్మయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. # ప్రాచీన సంస్కృతీ సాంప్రదాయాలను కాపాడుకుందాం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా.

డిపెండెంట్ ఉద్యోగులకు వారి 10th క్లాస్ మెమో ఆధారంగా ఉన్న పేర్లతో సింగరేణిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి , TBGKS సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీర భద్

Date : 27 June 2025 05:31 PM Views : 672

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి యాజమాన్యం స్ట్రక్చరల్ మీటింగ్ సింగరేణి ప్రధాన కార్యాలయం లో నిర్వహించకుండా ఇల్లందు గెస్ట్ హౌస్ లో నిర్వహించారు డిపెండెంట్ 10th క్లాస్ మెమో ఆధారంగా పేరు మార్పు ఉద్యోగులు మీటింగు ను అడ్డుకుంటారని అయినా TBGKS సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కూసన వీర భద్రం ఆధ్వర్యంలో డిపెండెంట్ ఉద్యోగులు ర్యాలీగా ఇల్లందు గెస్ట్ హౌస్ కి వెళ్ళారు సింగరేణి యాజమాన్యానికి వినతి పత్రం ఇవ్వటానికి అక్కడ S & PC మరియు పోలీసు సిబ్బంది అడ్డుకొని యాజమాన్యాన్ని కలవటానికి వచ్చిన TBGKS యూనియన్ నాయకులను అనుమతించ లేదు.2022 లో RLC సమక్షంలో అన్నీ యూనియన్ల సాక్షిగా డిపెండెంట్ ఉద్యోగులకు వారి 10th క్లాస్ మెమో ఆధారంగా పేరు మార్పుకు అంగీకరించిన యాజమాన్యం ఇప్పుడు ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ విజిలెన్స్ వారిచే విచారణ చేయిస్తూ కాలయాపన చేస్తున్నది ఈ సాగతీత ధోరణితో ముగ్గురు యువకులు ఉద్యోగము రాదేమో అన్న భయముతో బలవర్మరణం పాలయ్యారు ఇప్పటికైనా యాజమాన్యం తాత్సారం చెయ్యకుండా సమస్య పరిష్కారం చేసి డిపెండెంట్ ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కాయక్రమములో శివ,నవీన్,తోగురు రాజశేఖర్,పవన్, కాజాబక్ష తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :