Friday, 18 September 2026 08:21:21 PM
# ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు.

కొత్తగూడెంలో ఉచిత సంస్కృత శిక్షణ శిబిరం.

Date : 03 June 2026 10:43 AM Views : 167

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సంస్కృత భాష ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదకు, సంస్కృతికి, ఆధ్యాత్మికతకు మూలాధారమని, యువతతో పాటు అన్ని వయస్సుల వారిలో సంస్కృతంపై ఆసక్తి పెంపొందించేందుకు “సంస్కృత భారతి” ఆధ్వర్యంలో “భాషా ప్రవేశ వర్గ” పేరుతో ఉచిత మాట్లాడే సంస్కృత శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ శిబిరం సేవాభారతి – వివేకానంద యువ కేంద్రం, కొత్తగూడెం సహకారంతో 04-06-2026 నుండి 10-06-2026 వరకు ప్రతిరోజు సాయంత్రం 5.30 గంటల నుండి 8.30 గంటల వరకు సేవాభారతి వివేకానంద యువ కేంద్రం, బస్ స్టాండ్ ఎదురుగా, కొత్తగూడెంలో నిర్వహించబడుతుంది.10 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయస్సు గల వారందరూ ఈ శిబిరంలో పాల్గొనవచ్చని తెలిపారు. సంస్కృత భాషపై ఎటువంటి ముందస్తు పరిజ్ఞానం అవసరం లేదని, సరళమైన సంభాషణా విధానంలో శిక్షణ అందించబడుతుందని పేర్కొన్నారు. ఈ శిబిరంలో సంస్కృతంలో దైనందిన సంభాషణలు, సరళ పదాలు, వాక్య నిర్మాణం, సంస్కృత సాంస్కృతిక అవగాహన వంటి అంశాలను ఆసక్తికరంగా బోధించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు తదితరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ శిబిరానికి ఎటువంటి ఫీజు లేదు. పూర్తిగా ఉచితంగా నిర్వహించబడుతుంది.బి. సురేష్(వారాహి) 94904 62038, పాతూరి పాండురంగ విటల్, అడ్వకేట్. 93969 39495.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :