తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల వ్యవసాయ అధికారి దీపక్ ఆనంద్ ఈరోజు మండలంలోని కరివారిగూడెం గ్రామంలో వరి పంట పై వచ్చిన ఎండు తెగులు సోకిన పంటను పరిశీలించారు. ఆకు ఎండు తెగులు నివారణకు ప్లాంటమైసిన్, ట్రోఫీకోనజల్ మందులను ఎకరానికి సరిపడా వారం రోజుల్లో రెండుసార్లు పిసికారి చేయవలసిందిగా రైతులకు సూచనలు చేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ