తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం రోజున రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లందు పర్యటనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పోలీసు సిబ్బందికి గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న టి ఏ లు, డి ఎ లు, సరెండర్ లీవ్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. తదుపరి సగౌర్వంగా మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిని సాలువతో ఘనంగా సత్కరించి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి మెమెంటోను అందజేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ