Wednesday, 16 September 2026 03:19:25 PM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

కార్మిక దినోత్సవం ను ఘనంగా నిర్వహించిన సిపిఐ

Date : 01 May 2025 05:51 PM Views : 781

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మే 1(తెలుగు వెలుగు) ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే సందర్భంగా జూలూరుపాడు మండలంలో భగత్ సింగ్ కాలనీ, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చండ్రుగొండ అడ్డా, పాపకొల్లు ఆటో అడ్డ గుండె పూడి వెంగ న్నపాలెం నర్సాపురం మాచినపేట కాకర్ల పాపకొల్లు హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 139వ మే డే పతాకాన్ని సిపిఐ జిల్లా కార్య వర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ ఎగురవేశారు అనంతరం వారు మాట్లాడుతూ రిజర్వేశారు ఆవిష్కరించారు వేడుకలు ఘనంగా నిర్వహించారు భగత్ సింగ్ కాలనీలో మే డే పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1886 మే 1న అమెరికా నగరంలోని చికాగో పట్టణంలో కార్మికులు తమ హక్కుల కోసం ఎనిమిది గంటల పని దినం కావాలని సమ్మె చేస్తున్న కార్మికులపై సాయుధ బలగాలు ఒకేసారి గా కార్మికులపై విరుచుకుపడ్డారని, తుపాకీ గుండ్లకు బలై రక్తం చిందిస్తూ మరణించిన కార్మికుల రక్తంతో తడిసిన తమ బట్టలను శ్రామిక శక్తులకు అండగా నిలిచే ఎర్రని జెండాగా ఎగురవేయడం జరిగిందని, వేలాది మంది రక్తం చిందిన రోజునే మేడే గా కార్మికులు ప్రపంచవ్యాప్తంగాజరుపుకుంటున్నారని, అమరవీరుల ఆశయాలను కొనసాగించడానికి కృషి చేయాలని మే డే స్ఫూర్తితో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, sk నాగుల్ మీరా, గార్లపాటి వీరభద్రం ఎల్లంకి మధు సిరిపురపు వెంకటేశ్వర్లు, చెరుకుమల్ల రాజేశ్వరరావు వల్ల మల్ల సామేలు , కొండా వీరయ్య గుడిమెట్ల సీతయ్య, నిమ్మటూరి లచ్చయ్య దర్శనాల లక్ష్మీనారాయణ, కొండ వీరయ్య, కిలారు ముత్యాలు, sk చాంద్ పాషా బరగడ రమేష్ పత్తిపాటి మహేష్ గార్లపాటి శివకృష్ణ బర్ల బాబురావు, పసుపులేటి పవన్ తాతా నరసింహారావు, కత్తి గోపి తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :