తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఫిబ్రవరి 12 (తెలుగు వెలుగు ) : రానున్న జడ్పిటిసి మరియు మండల పరిషత్ ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులను నియమించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. చుంచుపల్లి ఆఫీసర్ గా వి సత్యనారాయణ, లక్ష్మీదేవిపల్లీ ఆఫీసర్ గా స్వర్ణలత, సుజతనగర్ ఆఫీసర్ గా ఏస్ శ్రీనివాసరావు ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ