తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రామవరం, చిట్టి రామవరం, గరీబ్ పేట లలో భక్తులచే పూజలు అందుకుంటున్న శ్రీ దుర్గ మాత అమ్మవారిని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగ సీతారాములు దర్శించుకొని పూజలు నిర్వహించారు. నాగ సీతారాములకు సాదర ఆహ్వానం పలికిన మండపాల నిర్వాహకులు ఆయనను శాలువాతో సన్మానించి సత్కరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ